సచివాలయం, మే15: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులుగా కొత్తగా ఎన్నికైన శత్రుచర్ల విజయరామ రాజు, వాకాటి నారాయణ రెడ్డి సోమవారం ఉదయం వెలగపూడి శాసనసభ ప్రాంగణంలోని మండలి అధ్యక్షుని చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేశారు. మండలి అధ్యక్షుడు డాక్టర్ చక్రపాణి వారిచేత ప్రమాణం చేయించారు. శత్రుచర్ల విజయరామ రాజు శ్రీకాకుళం జిల్లా నుంచి, వాకాటి నారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment