Apr 11, 2018

16న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం
సచివాలయం, ఏప్రిల్ 11: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం ఒకటవ  బ్లాక్‌ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తమ ప్రతిపానలను సకాలంలో సాదారణ పరిపాలనా(కేబినెట్-1) విభాగానికి పంపాలని కోరారు.

No comments:

Post a Comment

అత్యధిక అప్పు ఉన్న టాప్ 10 రాష్ట్రాల జాబితా

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఇటీవల ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో...