16న రాష్ట్ర మంత్రి మండలి సమావేశం
సచివాలయం, ఏప్రిల్ 11: రాష్ట్ర
మంత్రి మండలి సమావేశం ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్
కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం ఒకటవ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ
మందిరంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,
ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు తమ ప్రతిపానలను సకాలంలో సాదారణ పరిపాలనా(కేబినెట్-1)
విభాగానికి పంపాలని కోరారు.
No comments:
Post a Comment