వినుకొండ MLA GV ఆంజనేయులు.
◆ AP కి జరిగిన అన్యాయాన్ని దేశంలోని అన్ని పార్టీలకు
తెలియ చేసేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు.
◆ దీనితో BJP, జగన్ లకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
◆అపర చాణక్యుడు ఢిల్లీ బయలు దేరాడంటే వారికి
గుబులు మొదలైంది.
◆ ధర్మ పోరాటం
మొదలు పెట్టాం, విజయం TDP దే.
◆ చేసిన తప్పులు
కప్పిపుచ్చుకునేందుకే రాజీనామా, దీక్షలు అంటూ
జగన్ కొత్త నాటకానికి తెరదీసాడు అని ప్రజలు గమనిస్తున్నారు.
◆ కేసుల మాఫీ
కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన జగన్ ను ప్రజలు నమ్మరు.
◆ ప్రధానిని
అవమానించారని విజయసాయిరెడ్డి బాధ పడుతున్నారు. అక్కడే వారి లాలూచీ అర్ధమవుతుంది.
◆ సభా హక్కుల
నోటీసులు ఇచ్చారు. ప్రధానిని విమర్శిస్తే విజయసాయిరెడ్డి కి ఎందుకు బాధ?
◆ విజయమాల్యా
వద్ద చంద్రబాబు150 కోట్లు తీసుకున్నట్లు ఆరోపించారు. దమ్ముంటే సాక్ష్యాలు ప్రజల
ముందు ఉంచాలి.
◆ విజయసాయిరెడ్డి
క్రిమినల్. అతనికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది.
◆ అసత్య ఆరోపణలు
ప్రజలు నమ్మరు.
◆ బీజేపీ కి
వైసీపీ కి ప్రజలు బుద్ధి చెబుతారు.
---------------------------------------
MLC డొక్కా మాణిక్య వరప్రసాద్.
◆ మహాభారతం లో 5
మంది పాండవుల తరుపున శ్రీ కృష్ణుడు రాయబారానికి వెళ్ళినట్లు, 5 కోట్ల మంది ఆంధ్రులకు న్యాయం చేయాలని
అభ్యర్ధించడానికి చంద్రబాబు ఢిల్లీ(హస్తిన) వెళ్లారు.
◆ అన్ని
పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం. BJP పరిస్థితిని
అర్ధం చేసుకుని పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పై చర్చకు అంగీకరించాలి.
◆ భారతంలో చెప్పిన విధంగా ‘అజాత శత్రువే
అలిగిన నాడు సాగరములన్ని ఏకము కాకపోవు’ అన్నట్లు అన్ని
పార్టీలు ఏకం అవుతాయి.
◆ మోడీ బుద్ధి
తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.
◆ విజయసాయిరెడ్డి, జగన్ లు చంద్రబాబు, లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలు అవాస్తవం, అబద్ధాల పుట్ట.
◆ రాజకీయాలలో
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల పై బురద చల్లడం మానుకోవాలి.
◆ సాక్షి
ఫ్యాక్టరీ లో తయారైన అబద్ధపు మూటలు వాళ్ళు విప్పుతున్నారు.
----------------------------------------
అమలాపురం MLA ఐతాబత్తుల ఆనందరావు
◆ YCP వ్యవహారం చూస్తుంటే ఏమనాలో అర్ధం కావడం లేదు.
◆ ప్రత్యేక హోదా
కోసం టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది.
◆ ముఖ్యమంత్రి
నిజాయితీతో వ్యవహరిస్తూ ఢిల్లీ వెళ్లారు.
◆ YCP నాయకులు మోడీ జపం చేయడం, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టడమే.
◆ ఒక ప్రక్క మోడీ
కాళ్ళు మొక్కుతూ ముఖ్యమంత్రికి సభా హక్కుల నోటీసు పంపుతారా?
◆ నోటీసు ఎందుకు
అంటే, మోడీ ని అవమాన పరచినందుకు అంటున్నారు, ఆయనను అంటే ఈయనకు ఎందుకు?
◆ ఒక ప్రక్క
మోడీని ఏమైనా అంటే ఒప్పుకోవు, మరో ప్రక్క
రాజీనామా, దీక్ష అంటావు. ఎవరిని మోసం చేయడానికి.
◆ జగన్
పాదయాత్రలో మోడీని, అమిత్ షా ను, జైట్లీ ని విమర్శించరు. కానీ విజయసాయిరెడ్డిని
మోడీ కాళ్ళమీద పడి గట్టి లాబీయింగ్ చేయమని పురమాయించాడు.
◆ తెలుగు
ప్రజలకు వీరి నాటకాలు అన్నీ తెలుస్తున్నాయి.
◆ BJP చిన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తామని
ప్రకటించింది.
◆ సోనియా నిర్ణయాకి
కళ్లు మూసుకుని మద్దతు ప్రకటించింది.
◆ ఆంధ్రులకు
మోడీ పై కోపం ఉంటే YcP వాళ్ళు ఎందుకు
కాళ్ళు మొక్కుతున్నారు.
◆ YCP బీజేపీ తో రెండు రకాలుగా అనుబంధం కొనసాగిస్తోంది.
◆ జగన్ మోడీ ని
తిట్టడు, తిడితే జైల్లో వేస్తారని భయం.
TDP తెలుగువారు
హక్కుల కోసం పోరాడుతుంటే YCP BJP పక్షాన
ఉన్నది.
--------------------------------------------------------
MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
★ విజయసాయి
రెడ్డి మానసిక అంగ వైకల్యంతో పెట్రేగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నారు.
★ ఆర్ధిక
ఉగ్రవాదిని ప్రధాని మోదీ ఎందుకు హక్కును చేర్చుకుంటున్నారు.
ఆ దన్నుతోనే విజయ సాయి
మాట్లాడుతున్నారు.
★ నోట్లరద్దు
ద్వారా ఎన్ని లక్షల కోట్లు నల్ల ధనం బయటకు తెచ్చారు.
★ బ్యాంక్ లపై
నమ్మకం పోయి డిపాజిట్ చేయడానికి ప్రజలు భయపడుతున్నారు.
★ డిపాజిట్
చేసిన డబ్బులు తీసుకోవాలంటే ATM లన్నీ మూతపడ్డాయి.
★ మోడీ త్రయం
బ్యాంకులని ముంచేసింది.
★ దోపిడీ
దారులపై తీసుకున్న చర్యలు ఏమిటి?
★ రఫెల్ యుద్ధ
విమానాలు కొనుగోలు విషయంలో కాంగ్రేస్ హయాంలో ఇచ్చిన ఆర్డర్ 560 కోట్ల నుండి, 760 కోట్లకి పెరిగిందని బెంగళూరు HAL కు ఇచ్చిన ఆర్డర్ ను రద్దు చేశారు.
★ ఆ తరువాత మీరు
ఫ్రాన్స్ వెళ్లి కేవలం 26 యుద్ధ విమానాలు 54000 కోట్లకు కొనుగొలు చేశారు.
★ ఆ రేట్లు
బయటకు రాకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు తో ఒప్పందం చేసుకున్నారు.
★ ఎన్ని కోట్ల
స్కాం జరిగినది. మీ వాటా ఎంత? BJP వాటా ఎంత?
★ అక్కడ ఇంతటి
అవినీతి జరిగితే రాష్ట్రంలోని BJP వారు, ఇక్కడ అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు.
★ మోడీ గుజరాత్
ముఖ్యమంత్రా? లేక దేశ
ప్రధానినా?
★ గుజరాత్ లో GSP అనే సంస్థను పెట్టారు. ఆ సంస్థ 20000 కోట్ల
నష్టాల్లో ఉంటే, దానిని ONGC లో కలిపారు.
★ GSP డబ్బుతో పబ్బం గడుపుకొని ఎన్నికలలో ఖర్చు
పెట్టారు.
★ గుజరాత్ ముఖ్యమంత్రిగా
వ్యవసాయంలో నెగటివ్ గ్రోత్ సాధించారు.
★ అనేక పాఠశాలలో
ఉపాధ్యాయులు కూడాలేరు.
★ CAG నివేదిక ప్రకారం 25000 కోట్లకు లెక్కలు లేవు.
★ ముఖ్యమంత్రిగా
ఫెయిల్ అయిన మోడీ ప్రధానిగా సక్సెస్ ఎలా అవుతారు.
★ అమరావతికి
1500 కోట్లు, విజయవాడ గుంటూరు
కు 1000 కోట్లు ఇచ్చారు.వాటికి UC లు ఇచ్చాము. అయితే
లక్షల కోట్లు ఇచ్చినట్లు కేంద్రం లోని BJP వాళ్ళు
మాట్లాడుతున్నారు.
★ కేంద్రం
ఇచ్చిన మొత్తం 12,500 కోట్లు మాత్రమే, ఇందులో
అవినీతి ఏమి జరుగుతుంది.
★ పోలవరం కు
ఇంకా 2500 కోట్లు ఇవ్వాలి.
★ BJP రాష్ట్ర నాయకులు ఇంగితం లేకుండా
మాట్లాడుతున్నారు.
★ యుద్ధ
విమానాలు కుంభకోణం పై వివరణ ఇచ్చి మాట్లాడండి.
★ ఆ డబ్బు మీ జేబు
లోనిది కాదు, మీ తాత గాడి
ముల్లె కాదు.
★ రాష్ట్రంలోని
విద్యా సంస్థలకు 11000 కోట్లకు గానూ 560 కోట్లు మాత్రమే ఇచ్చారు.
★ రాయలసీమ లాంటి
వెనుకబడిన జిల్లాలకు 24,000 కోట్లకు గానూ 1050 కోట్లు మాత్రమే ఇచ్చారు.
★ BJP మతోన్మాదం తో వ్యవహరిస్తూ, అరాచకాలు సృష్టిస్తుంది.
★ ప్రధానిగా
మోడీ చేసిన పనుల విషయంలో CAG ఇచ్చిన
రిపోర్ట్ చూడండి.
★ రాష్ట్రాన్ని
కాంగ్రెస్ విభజిస్తే, BJP సహకరించింది.
★ అవిశ్వాసం పై
చర్చకు ఎందుకు అనుమతించరు?
★ AIADMK ను సస్పెండ్ చేసి చర్చకు అనుమతించ వచ్చు కదా.
★ మీరు
పారిపోవడం సరియైన విధానం కాదు.
★ రాయలసీమ లో
అభివృద్ధి, పరిశ్రమలు మీ
కళ్ళకు కనిపించడం లేదా?
★ కేంద్రం ఏ ఏ
ప్రాజెక్టులకు ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము.
★ అంతర్జాతీయ మార్కెట్
లో చమురు ధరలు తగ్గినపుడు ఇక్కడ ఎందుకు
పెట్రోల్ ధర పెంచుకుంటూ పోతున్నారు.
★ ప్రజారాజ్యం
లో నియంత లా వ్యవహరిస్తే పతనం తప్పదు.
------------------------------------------------
MLC బుద్దా వెంకన్న
■ విజయసాయిరెడ్డి
కి పిచ్చి కుక్క కరచినట్లు ఉన్నది. ఆయన మాట్లాడే మాటలు, చేష్టలు అలానే ఉన్నాయి. ఆయనకు బొడ్డు చుట్టూ 14
ఇంజక్షన్ లు చేయించాలి.
■ రాష్ట్రంలో
ఉండే అర్హత విజయసాయిరెడ్డి కి లేదు.
5 కోట్ల మందింప్రజాలు
ఆయనను రాష్ట్ర బహిష్కరణ చేయాలి, వెలివేయాలి.
■ విజయసాయిరెడ్డి
5 కోట్ల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు.
■ మొన్న
ప్రభుత్వ ఉద్యోగులను కించపరుస్తూ మాట్లాడినారు. నిన్న ముఖ్యమంత్రి ని అనారాని
మాటలు అన్నాడు.
■ మోడీతో
ప్రత్యక్ష యుద్దానికి దిగిన చంద్రబాబుపై, అసెంబ్లీ లో
మోడీ వీడియో క్లిప్పింగ్స్ చూపించాడని విజయసాయి రెడ్డి సభా హక్కుల నోటీసు ఇచ్చాడు.
కానీ BjP వాళ్ళు ఏమి మాట్లాడలేదు.
■ కందకు లేని
దురద కత్తిపీటకు ఎందుకు?
■ కేంద్రం
చెప్పినట్లు తలదిఅతున్న విజయ సాయిరెడ్డి కి ముఖ్యమంత్రి ని విమర్శించే అర్హత లేదు.
■ YCP BJP వాళ్ళ
డైరెక్షన్ లో నడుస్తున్నది అని నిన్నటితో తెలిసి పోయింది.
■ రౌడీ షీటర్లను
నగర బహిష్కరణ చేసినట్లు, విజయసాయిరెడ్డి
ని లాంటి బ్రోకర్ల ను కూడా బహిష్కరించాలి.
■ ముద్దులు
పెట్టడం లో జగన్మోహన్ రెడ్డి, కాళ్ళకు
మొక్కడం లో విజయసాయిరెడ్డి.
■ తెలుగువారి
ఆత్మ గౌరవం PMO లో తాకట్టు
పెట్టారు.
■ YCP వాళ్ళు 6 వ
తారీఖున రాజీనామా చేస్తామనడం BJP ఆడిస్తున్న
డ్రామా.
■ జగన్, విజయసాయిరెడ్డి లు రాష్ట్రానికి రాహుకేతువులు లా
తయారయ్యారు.
---------------------------------
No comments:
Post a Comment