మంత్రి నక్కా ఆనంద బాబు
◆ YCP MP ల డ్రామా చివరి అంకానికి చేరింది.
◆ MP లు అంటే లోక్ సభ, రాజ్యసభ సభ్యులు.
◆ YCP వాళ్ళు MP ల రాజీనామా అంటున్నారు, లోకసభ సభ్యులు మాత్రమే రాజీనామా చేస్తున్నారు. కానీ రాజ్యసభ సభ్యులు చేయడం
లేదు.
◆ బ్రోకరేజీ
కి ఒక వ్యక్తి కావాలి అని విజయసాయిరెడ్డి ని ఉంచుతున్నారు.
◆ సర్వ
వ్యవస్థలను బ్రష్టు పుట్టించిన వ్యక్తి విజయసాయిరెడ్డి.
◆ ఇంతకుముందు
తెలుగు ప్రజలకు తెలియని పదాలు క్విడ్ ప్రో కో, షెల్ కంపెనీలు,
స్యూట్ కేస్ కంపెనీలు, మనీ లాండరింగ్ లు తెలిసేటట్టు
చేసాడు.
◆ రూ.43
వేల కోట్ల అవినీతి నిందితుడు ప్రధాని కార్యాలయంకు తరచూ తిరుగుతుంటే,
BJP వాళ్లు ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నట్లు.
◆ వారు
మా వెంట ఉన్నారు, చూసి చూడనట్లు పొండి అని అధికారులకు
చెబుతునట్లుగా ఉన్నది.
◆ రాజకీయ
నాయకులపై ఉన్న కేసులు ఏడాదిలోపల పరిష్కరించాలని సుప్రీంకోర్టు చెబుతోంది.
◆ ఈ
ప్రభుత్వం వచ్చి 4 సం,, అవుతున్నా వారి
కేసులు అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఇంకా ED సీజ్ చేసిన
ఆస్తులు రిలీజ్ చేశారు.
◆ వీరికి
గిట్టని లాలూ ప్రసాద్ యాదవ్ లాంటివారికి శిక్షలు పడ్డాయి.
◆ ఇన్ని
రోజుల నుండి పాదయాత్ర చేస్తున్న జగన్ ఒక్క రోజన్నా కేంద్రాన్ని విమర్శించారా?
◆ చంద్రబాబును
విమర్శించడమే వారిపని, ఆయనను అబాసుపాలు చేయడానికి
పూనుకున్నారు.
◆ అన్ని
రకాల అభివృద్ధి, నరేగా పనులకు, రాజధాని
నిర్మాణం, వంటి వాటికి అడ్డు తగులుతున్నారు.
◆ కేంద్రంతో
రాజీపడి MP లందరూ రాజీనామా చేయడం లేదు. చేస్తే అందరితో పాటుగా విజయసాయిరెడ్డి కూడా చేయాలి.
◆ చిత్త
శుద్ధి ఉంటే చంద్రబాబు చేస్తున్న పోరాటం లో భాగస్వాములు కండి.
◆ కేంద్ర
ప్రభుత్వం దిగివస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది. అందుకు అందరూ ఆందోళనలో పాల్గొనాలి.
◆ జగన్
కూతురు పేరు చెప్పి లండన్ వెళ్ళేది విజయమాల్యాను కలుసుకోవడానికే. జగన్ కూతురుకు
లండన్ లో షెల్టర్ ఇచ్చింది విజయమాల్యా నే.
◆ చంద్రబాబు ఢిల్లీ వెళ్లినది,
భవిష్యత్తు లో చంద్రబాబు పై CBI కేసులు
పెట్టకుండా చూసుకోవడానికేనా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా...
◆ కేసులకు
భయపడే వాళ్ళం అయితే BJP తో తెగతెంపులు చేసుకొనేవాళ్ళం కాదుగా
అన్నారు.
---------------------------------------------------
మంత్రి KS జవహర్
◆ 420 కి కేరాఫ్ అడ్రస్ విజయసాయిరెడ్డి తాతయ్య ..
◆ దోంగలున్నారు
జాగ్రత్త బోర్డులు తీసేసి జగన్ ఉన్నాడు జాగ్రత్త, విజయ్ సాయి
ఉన్నాడు జాగ్రత్త అని పెట్టాలి.
◆ రాష్టంలో
వైసీపీది జెండా, అజెండా BJPది.
◆ జగన్
కూతురుకి షెల్టర్ విజయ్ మాల్యా ఇచ్చాడని అనుమానం
ఉంది..
◆ పోరాటం
చేయలేని వ్యక్తి జగన్.. పోరాటం చేయలేని వారు కాశ్మీర్ వెళ్లి వైరాగ్యం తీసుకోవటం
నయం.
◆ చిత్త
శుద్ధి ఉంటే రేపు అన్ని పార్టీలు అఖిల పక్షానికి వస్తాయి...
-----------------------------------------------------------
మంత్రి కళా వెంకట్రావు
◆ రేపు
శనివారం మధ్యాహ్నం 2.30 PM కు సచివాలయంలో అఖిలపక్షం సమావేశం
ఏర్పాటు చేస్తున్నాం.
◆ గతంలో
మాదిరిగానే CMO. ఆఫీస్ నుండి సతీష్ చంద్ర గారు అందరిని
పిలుస్తున్నారు.
◆ తెలుగుదేశం
తరుపున, ప్రభుత్వం తరపున, మీడియా
ద్వారా అందరిని ఆహ్వానిస్తున్నాం.
◆ జగన్
ను, పవన్ ను, వామపక్షాలను, కాంగ్రెస్, BJP వారిని, అన్ని
జాతీయపార్టీలను ఆహ్వానిస్తున్నాం.
◆ ఉదయం
8.00 గం,, నుండే అన్ని నియోజకవర్గాల్లో
TDP ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర జరిగినది.
◆ రాష్ట్రానికి
నమ్మకద్రోహం జరిగింది.
◆ అన్నిరకాల
కుట్రలు జరిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
◆ నిన్న
పుస్తకం రిలీజ్ చేయడం, ఆ సభలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే BJP
వెనుక ఉండి చేయిస్తున్నట్లు ఉన్నది.
◆ నిన్న
పార్లమెంట్ లో AIADMK, YCP వాళ్ళు కనబడలేదు.
◆ వారికి
BJP తో ఉన్న సంబందాలకు ఇది అర్ధం పడుతుంది.
-----------------------------------------
జూపూడి ప్రభాకర్
◆ తెలుగుదేశం
వాళ్ళు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా 15 రోజులుగా వాయిదా వేస్తూ
వచ్చారు.
◆ చివరకు
ఈరోజు 11.00 గం,, ప్రారంభించి, వందేమాతరం పాడి 11.09 గం,, కు
సభను నిరవధిక వాయిదా వేసి వెళ్లిపోయారు.
◆ BJP కి సొంతంగా272 మంది సభ్యులు ఉన్నప్పుటికి , అద్వానీ, మురళి మనోహర్ జోషి వంటి సుమారు 50 మంది BJP సభ్యులు అవిశ్వానికి మద్దతు గానీ, వ్యతిరేకత గానీ తెలుపకుండా బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది.
◆ అవిశ్వాస
తీర్మానం ఓటింగ్ కు వస్తుందేమోనని వారి భయం.
◆ మోడీ
అనుమతు లేకుండా స్పీకర్ చర్చకు అనుమతించరు.
◆ కర్నాటక
లో BJP ని ఓడించడానికి అక్కడి తెలుగు ప్రజలు సిద్ధంగా
ఉన్నారు.
◆ YCP అండ చూసుకొని కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు.
◆ TDP లేకపోయినా YCP ఉందని ధీమా వారిది.
◆ కేసులు
వ్యవహారం YCP కి కావాలి, ప్రత్యేక హోదా
ఇవ్వకుండా ఉండడం BJP కి కావాలి. వారి ఇద్దరి మధ్య క్విడ్
ప్రో కో జరిగినది.
◆ వారి
చర్యలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
◆ YCP సభ్యుల రాజీనామాలు బూటకం.
◆ సభ
జరుగుతున్నప్పుడు కాకుండా స్పీకర్ కు ఇస్తారట.
◆ AP లో BJP ని భూస్థాపితం చేస్తాం.
--------------------------------------------------------------
టీడీపీ ఎంఎల్ ఏ
శ్రావణ్ కుమార్
Ø రాజధాని మీద 4 సంవత్సరాల
తరువాత కృష్ణారావు పుస్తకం రాయడంలో ఆంతర్యం ఏమిటి?
Ø రాజధాని ని వ్యతిరేకించే వాళ్ళు అందరూ
కలిసి పుస్తకం రాశారు
Ø ఐ వై ర్ కృష్ణారావు ఉసారవేల్లి లాంటి వాడు అధికారం లో ఉన్నపుడు
ఈ విషయాలు గుర్తుకు రాలేదా.
Ø బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా తీసివేసిన తరువాత గుర్తుకొచ్చాయా పదవి
కావాలంటే చంద్రబాబుని అడిగితే ఇచ్చేవారు కదా.
Ø ఈ పుస్తకాన్ని రాయటం వెనక ఉన్నవాళ్లు
ఎన్ని వేల కోట్లు ముడుపులు ఇచ్చారు.
Ø నీకు
దమ్ముంటే ముందు నీ వెనుక ఉన్న అవినీతి గురించి
పుస్తకం రాయి
---------------------------------------------------
అమలాపురం MLA ఐతబత్తుల
ఆనందరావు
◆ కేంద్రం
లెక్కలతో, AP కి అన్యాయం చేయడానికి తలంచింది.
◆ రెవెన్యూ
లోటు, 15 వ ఆర్థిక సంఘం నిధులు ఎగ్గొట్టడానికి కుట్ర
చేస్తుంది.
◆ ఉండవల్లి
అరుణ్ కుమార్ తన తెలివిని రాష్ట్ర అభివృద్ధికి వాడాలి.
◆ రాజధానికి
ఇచ్చిన 33000 ఎకరాలలో 40 శాతం రోడ్లు,
30 శాతం రైతులకు పోతే 10000 ఎకరాలు మాత్రమే
మిగులుతాయి.
◆ మోడీ,
అమిత్ షా లకు వారి MP లపై విశ్వాసం లేక
అవిశ్వాసం పెట్టలేదు.
◆ అవిశ్వాసం
పై చర్చించలేని పిరికి ప్రధానిగా మోడీ చరిత్రలో మిగిలిపోతారు.
◆ చంద్రబాబు
JPC వేయమంటే YCP కి బాధ ఎందుకు?
◆ స్పీకర్
దగ్గర రాజీనామా ఫార్మేట్, మోడీ కాళ్ళ దగ్గర కేసులు పెట్టారు.
◆ YCP MP. ల దీక్ష, BJP కి రక్ష.
◆ BJP కి కొత్త భజంత్రీలు వచ్చారు. వారు పెళ్లికి చావు డప్పు, చావుకు పెళ్లి డప్పు కొడుతూ ఉన్నారు.
---------------------------------------------------
మంత్రి పత్తిపాటి
పుల్లారావు
◆ ఐ.వై.ఆర్.కృష్ణారావు
పదవి లో ఉండగా మాట్లాడకుండా, ఇప్పుడు ఎవరి కోసం
మాట్లాడుతున్నారు...
◆ అప్పుడు
రాజధాని నిర్మించడం.అరుదైన అవకాశం అన్నారు.
◆ రైతులు
స్వచ్ఛదంగా భూములు ఇస్తే,బలవంతంగా తీసుకున్నామని అంటున్నారు...
◆ భూములు
బలవంతంగా తీసుకుంటే , చూస్తూ ఊరుకునే రోజులా ఇవి?...
◆ రాష్ర్ట
ప్రజలు ఆలోచించాలి..
◆ రాష్ట్రంలో
అన్ని జిల్లాలకు సమాన దూరంలో అమరావతి ఉంది...
◆ ప్రపంచ
స్థాయి రాజధాని నిర్మించాలనేదే చంద్రబాబు ఆలోచన...
◆ నిజాయితీ
గా పని చేసే చంద్రబాబు ని అందరూ పని గట్టుకుని
టార్గెట్ చేస్తున్నారు..
◆ రాజధాని
వ్యతిరేకించే వారి వల్ల భూముల ధరలు పడిపోతున్నాయి.
◆ రాజధాని
వ్యతిరేక శక్తులు ఒక ప్లాట్ ఫామ్ పైకి వస్తున్నాయి.
◆ ప్రజా
రాజధాని వ్యతిరేకించిన వారికి రైతుల ఉసురు తగులుతుంది.
-------------------------------------------------
వినుకొండ MLA GV ఆంజనేయులు.
◆ ఢిల్లీలో
నిన్న 18 రాజకీయ పార్టీలకు చెందిన 100 మంది
MP లు మానవహారం వేస్తే YCP MP. లు
పాల్గొనలేదు.
◆ YCP కి ప్రధాని, BJP అంటే భయం అందుకే రాలేదు.
మోడీ ని వ్యతిరేకిస్తే జైలుకు వెళ్తారని భయం.
◆ జగన్
పాదయాత్ర కు మందు, డబ్బు ఇచ్చి ప్రజలను రప్పిస్తున్నారు.
◆ TDP సభ్యులను పార్లమెంట్ లో మార్షల్స్ చే బయటకు పంపించారు.
◆ అది
కక్ష సాధింపు చర్య, BJP అహంకారాన్నిKఈ
నిదర్శనం.
◆ వామపక్షాలు
కూడా పోరాటానికి తెలుగుదేశం తో కలసి రావాలి.
-------------------------------------
మంత్రి నారాయణ
v ఐ.వై.ఆర్.కృష్ణారావు రాజధాని
పై అసత్య ఆరోపణలు చేస్తున్నాడు.
v కృష్ణారావు పదవి లో ఉన్నప్పుడు రాజధాని ఫై ఎందుకు
మాట్లాడలేదు.
v రాజధాని పై ఎదో జరుగుతుందని అనుకుంటే, సి.యస్. గా
పదవి విరమణ చేసిన తర్వాత కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎలా
తీసుకున్నారు..
v మేం శివ
రామకృష్ణ కమిటీని వ్యతిరేకించలేదు..
v అన్ని వనరులు ఉన్నచోటే రాజధాని నిర్మాణం చేయాలని
శివ రామకృష్ణ కమిటీ చెప్పింది.
v శివరామకృష్ణ కమిటీ రాజధాని కోసం
5 పేరామీటర్స్ సూచించింది.
v ల్యాండ్ మినహా శివరామ కృష్ణ కమిటీ చెప్పిన
అన్ని పేరామీటర్స్ ఈ ప్రాంతానికి ఉన్నాయి.
v రాజధాని కోసం ప్రజల నుండి అభిప్రాయం
తీసుకున్నాం.
v ఎక్కువ మంది తుళ్లూరు ప్రాంతానికి ఆమోదం
తెలిపారు.
v పదవి లో ఉన్నప్పుడు మాట్లాడాని కృష్ణారావు , ఇప్పుడు ఎవరి
కోసం పుస్తకాలు రాస్తున్నారు
v వైసీపీ తో చేతులు కలిపి ఐ.వై.ఆర్.కృష్ణారావు
రాజధాని పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు
చెప్పాలి.
……………………
No comments:
Post a Comment