Oct 3, 2017

10న మంత్రి మండలి సమావేశం



సచివాలయం, అక్టోబర్ 3: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 10వ తేదీ మంగళవారం సాయంత్రం 3 గంటలకు సచివాలయం బ్లాక్ 1లోని  మంత్రి మండలి సమావేశ మందిరంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు

No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...