Apr 24, 2019

ముఖ్యమంత్రి సహాయ నిధికి టెక్ మహీంద్ర రూ.20 లక్షల విరాళం


అమరావతి, ఏప్రిల్ 24: ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)కి టెక్ మహీంద్ర సంస్థ రూ.20 లక్షల రూపాయలు అందజేసింది. సచివాలయంలోని 1వ బ్లాక్ మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం సంస్థ విసి కెవిఆర్ సుబ్రహ్మణ్యం   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంను కలిసి చెక్కుని అందజేశారు.




No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...