Mar 11, 2019

ఎమ్మెల్సీగా శమంతకమణి ప్రమాణస్వీకారం



సచివాలయం, మార్చి 11: శాసనసభ ప్రాంగణంలోని తన ఛాంబర్ లో శాసనమండలి చైర్మన్ షరీఫ్ సోమవారం ఉదయం ఎమ్మెల్సీ శమంతకమణి చేత రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ఆమె దైవసాక్షిగా ప్రమాణం చేశారు.  శాసనమండలి సభ్యురాలిగా శమంతకమణి పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగుస్తుంది.  గవర్నర్ కోటాలో ఆమె  రెండవసారి ఎంపికయ్యారు.


No comments:

Post a Comment

ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?

దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...