Mar 11, 2019

ఎమ్మెల్సీగా శమంతకమణి ప్రమాణస్వీకారం



సచివాలయం, మార్చి 11: శాసనసభ ప్రాంగణంలోని తన ఛాంబర్ లో శాసనమండలి చైర్మన్ షరీఫ్ సోమవారం ఉదయం ఎమ్మెల్సీ శమంతకమణి చేత రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు. ఆమె దైవసాక్షిగా ప్రమాణం చేశారు.  శాసనమండలి సభ్యురాలిగా శమంతకమణి పదవీ కాలం ఈ నెల 29వ తేదీతో ముగుస్తుంది.  గవర్నర్ కోటాలో ఆమె  రెండవసారి ఎంపికయ్యారు.


No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...