Mar 11, 2019


ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం స్వీకరించిన బీటీ నాయుడు
              సచివాలయం, మార్చి 11: శాసనసభా ప్రాంగణంలోని తన ఛాంబర్ లో శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ అడ్వకేట్ బీటీ నాయుడుకు ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రం అందజేశారు. మార్చి 5న ఆయన శాసన మండలి సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 30 తరువాత బీటీ నాయుడు ప్రమాణస్వీకారం చేస్తారు.

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...