ఎమ్మెల్సీగా ధృవీకరణ పత్రం
స్వీకరించిన బీటీ నాయుడు
సచివాలయం,
మార్చి 11: శాసనసభా ప్రాంగణంలోని తన ఛాంబర్ లో శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్
అధికారి సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ అడ్వకేట్
బీటీ నాయుడుకు ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రం అందజేశారు. మార్చి 5న ఆయన శాసన మండలి
సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 30 తరువాత బీటీ నాయుడు ప్రమాణస్వీకారం చేస్తారు.
No comments:
Post a Comment