13న ఉదయం 8 గంటలకే మంత్రి మండలి సమావేశం
సచివాలయం,ఫిబ్రవరి 11:
ఈ నెల 13వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగవలసిన
మంత్రి మండలి సమావేశం ఉదయం 8 గంటలకే జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ
మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి
మండలి సమావేశ హాలులో ఈ సమావేశం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment