Jul 3, 2018

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 4న అల్లూరి జయంతి ఉత్సవాలు

           సచివాలయం,జూలై 3: ఈ ఏడాది కూడా ఈ నెల 4న ప్రభుత్వ ఆధ్వర్యంలో అల్లూరి సీతరామరాజు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు  బుధవారం ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వులలో కోరారు. ఇందుకు అయ్యే ఖర్చుని సంబంధిత బడ్జెట్ నుంచి వినియోగించాలని  పేర్కొన్నారు.

No comments:

Post a Comment

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...