Jul 3, 2018

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 4న అల్లూరి జయంతి ఉత్సవాలు

           సచివాలయం,జూలై 3: ఈ ఏడాది కూడా ఈ నెల 4న ప్రభుత్వ ఆధ్వర్యంలో అల్లూరి సీతరామరాజు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి మంగవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు  బుధవారం ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆ ఉత్తర్వులలో కోరారు. ఇందుకు అయ్యే ఖర్చుని సంబంధిత బడ్జెట్ నుంచి వినియోగించాలని  పేర్కొన్నారు.

No comments:

Post a Comment

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...