మంగళగిరి: ఇండో-సోవియట్ కల్చరల్ అసోసియేషన్ (ISCUF)తరఫున ఇద్దరు మహిళలతో సహా 23 మంది సభ్యులతో కూడిన భారత ప్రతినిధి బృందం వియత్నాంలో పర్యటిస్తోంది. ఈ బృందానికి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఇస్కఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కాగితాల రాజశేఖర్ నాయకత్వం వహిస్తున్నారు. సోవియట్ యూనియన్ పతనం తరువాత ISCUF, దాని చట్టాలను సవరించింది. పొరుగు దేశాలతో, ముఖ్యంగా వియత్నాం, లావోస్, క్యూబాతో సహా ఆసియాలో శాంతి, స్నేహాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలతో మన దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, స్నేహబంధాలు పెంపొందించేందుకు ఇస్కఫ్ కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఈ బృందం వియత్నాంలో పర్యటిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
ఈపీఎస్ రూ.3000 పెరిగేనా?
దేశంలోని దాదాపు 36.6 లక్షల కుటుంబాల గోడుని కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడంలేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి...
-
నటనలో పట్టున్న గానగంధర్వుడు ఘనంగా 70వ జన్మదిన వేడుకలు వృత్తి పరంగా ఆయన చేనేత కళాకారుడు, ఇప్పుడు చేనేత వస్త్రవ్యాపారిగా ఎదిగారు. ప్రవృత్తి రీ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...


No comments:
Post a Comment