మంగళగిరి: ఇండో-సోవియట్ కల్చరల్ అసోసియేషన్ (ISCUF)తరఫున ఇద్దరు మహిళలతో సహా 23 మంది సభ్యులతో కూడిన భారత ప్రతినిధి బృందం వియత్నాంలో పర్యటిస్తోంది. ఈ బృందానికి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఇస్కఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కాగితాల రాజశేఖర్ నాయకత్వం వహిస్తున్నారు. సోవియట్ యూనియన్ పతనం తరువాత ISCUF, దాని చట్టాలను సవరించింది. పొరుగు దేశాలతో, ముఖ్యంగా వియత్నాం, లావోస్, క్యూబాతో సహా ఆసియాలో శాంతి, స్నేహాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలతో మన దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, స్నేహబంధాలు పెంపొందించేందుకు ఇస్కఫ్ కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఈ బృందం వియత్నాంలో పర్యటిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
30న తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక
ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...


No comments:
Post a Comment