బాబ్రీ-రామ మందిరం వివాదంపై సుప్రీం కోర్టులో వాదించిన ప్రముఖ నాయవాది, పరాశరన్ ఒక్క రూపాయి ఫీజుతో అమరావతి రైతుల తరపున సుప్రీం కోర్టులో వాదించడానికి తన సంసిద్ధత వ్యక్తం చేశారు. మూడు రాజధానులు, అమరావతి భూములు వివాదంపై సుప్రీం కోర్టులో వాదించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేను నియమించుకుంది. హరీష్ సాల్వే స్థాయిలో తమ తరపున వాదించే లాయర్ కోసం రైతులు ఢిల్లీలో వెతికారు. ఎంత మందిని అడిగినా ఫీజు అధికంగా అడగారు. చివరకు పరాశరన్ను ఆశ్రయించారు. రైతుల బాధలు విని చలించిపోయిన పరాశరన్ ఒక్క రూపాయి ఫీజుతో వారి తరపున వాదించేందుకు అంగీకరించారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment