Dec 28, 2019

హైపవర్ కమిటీ


v 27.12.2019 : మంత్రి మండలి సమావేశం: రాజధానిపై అధ్యయనానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (జీసీజీ)ల నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాతే రాజధానిపై ప్రకటన. సీఆర్డీఏ పరిధిలోని అవినీతిపై విచారణకు న్యాయనిపుణుల సలహాలు తీసుకుని సమగ్రమైన దర్యాప్తు. రాజధాని ప్రకటనకు ముందు చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన భూములపై విచారణ చేయించాలని నిర్ణయం. లోకాయుక్త లేదా సీబీఐ లేదా సీఐడీతో విచారణ.
v హైపవర్ కమిటీ

29-12-2019 : ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానులపై జీఎన్‌రావు కమిటీ, బీసీజీ కమిటీల నివేదికలను అధ్యయనం చేయడానికి హైపవర్ కమిటీ నియామకం.

కమిటీ సభ్యులు
    బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
    పిల్లి సుభాష్ చంద్రబోస్
    బొత్స సత్యనారాయణ
    మేకపాటి గౌతంరెడ్డి
    ఆదిమూలపు సురేష్
    మేకతోటి సుచరిత
    కురసాల కన్నబాబు
    మోపిదేవి వెంకటరమణ
    కొడాలి నాని
    పేర్ని నాని
    ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు
    డీజీపీ
    ఛీఫ్ కమిషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ
    మున్సిపల్ మరియు పట్టణాభివృద్ది కార్యదర్శి
    న్యాయశాఖ కార్యదర్శి

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...