సచివాలయం, ఆగస్ట్ 7: ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ గా జేఆర్ పుష్పరాజ్ సోమవారం
ఉదయం సచివాలయం 4వ బ్లాక్ లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు నీలయపాలెం విజయ్ కుమార్ (చిత్తూరు), జి. కృష్ణమ్మ(కర్నూలు), డాక్టర్ స్వర్ణ గీత(ప్రకాశం), ఎల్. వెంకట్రావ్ ( విశాఖ), ఎన్.శ్రీనివాసరావు (తూర్పుగోదావరి జిల్లా) ఆహార కమిషన్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ
కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, వినుకొండ శాసనసభ్యులు జీవీ.ఆంజనేయులు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
అసామాన్యుల స్ఫూర్తి గాథలు
రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...
-
ఒకే వేదికపైకి 19 చేనేత కులాలు విజయవాడలో భారీ బహిరంగ సభ ఆలోచన రాజకీయ అధికారం కోసం పోరాటం రాజకీయంగా , ఆర్థికంగా , సామా...
-
తాడి ప్రకాష్ THE ETERNAL SONG OF ELURU ROAD ------------------------------------------------------------------- పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు...
-
v రాయలసీమకు మహర్ధశ v ఆ 4 జిల్లాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ v వ్యవసాయంలో అగ్రగామి శింగనమల v పట్టుదలతో ముచ్చుమర్రి ఎత్తిపోతల...
No comments:
Post a Comment